రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం వచ్చిన ఆదుకోవటంలో ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర దర్శక, నిర్మాతల మండలి ఎప్పుడు ముందుంటుందని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. వరద బాధితులకు పంపిణీ చేయటానికి బియ్యం, బట్టలు, ఆహార పదార్థాలతో వెలుతున్న రెండు వాహనాకలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. నల్గొండలో జరిగిన ఈ కర్యాక్రమంలో పలువురు దర్శకులు, నిర్మాతలు పాల్గొన్నారు. తాము చేస్తున్న ఈ సహాయం వరద బాధితులకు కొంత ఊరట కలిగిస్తుందని భరద్వాజ అన్నారు.
0 comments:
Post a Comment